BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
హైదరాబాద్: శవయాత్రకు డప్పు కొట్టలేదని దళిత కుటుంబాన్ని బహిష్కరించిన ఊరి పెద్దలు
ఉన్నత చదువులు చదువుకుని తమకు నచ్చిన ఉద్యోగాలు చేసుకుంటున్న ఎస్సీ యువకులను లక్ష్యంగా చేసుకుని ‘వెలి’ని అమలు చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి బంధువుల కంపెనీలకు కాంట్రాక్టులు దక్కాయా? కేటీఆర్ చేసిన ఆరోపణలేంటి? అసలేం జరిగింది?
శోధ కంపెనీకి టెండరు దక్కడంపై వివాదం మొదలైంది. ఈ కంపెనీకి డైరెక్టర్లుగా సూదిని దీప్తి రెడ్డి, సూదిని వసుంధర ఉన్నారు. ఈ కంపెనీ సూదిని సృజన్ రెడ్డి కుటుంబీకులది.
హసన్ నస్రల్లా మరణం: హిజ్బుల్లా, ఇజ్రాయెల్, ఇరాన్ తర్వాత ఏం చేయవచ్చు?
ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్లోకి అడుగు పెడితే అదొక “చారిత్రక అవకాశం” అవుతుందని చనిపోవడానికి ముందు నస్రల్లా తన అనుచరులకు చెప్పారు.
మీ పిల్లలు మొబైల్ను దగ్గరగా పెట్టుకుని చూస్తున్నారా?
హ్రస్వదృష్టి లేదా మయోపియా అనే సమస్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. 2050 నాటికి ఇది కోట్ల మంది పిల్లలపై ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం హెచ్చరించింది.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అలా మాట్లాడిన వెంటనే హిజ్బుల్లాపై భారీ దాడి, పశ్చిమ దేశాల మాటను ఆయన పట్టించుకోవట్లేదా?
లెబనాన్ రాజధాని బేరూత్లోని హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై తాము చేసిన దాడిలో హసన్ నస్రల్లా చనిపోయారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తెలిపింది. ఆ పేలుళ్ల తీవ్రత చాలా ఎక్కువగా ఉందని బేరూత్లోని ప్రజలు చెప్పారు.
ఎల్వోసీ: భారత్, పాకిస్తాన్ల మధ్య ‘ఒప్పందం’ అక్కడి ప్రజల జీవితాలను ఎలా మార్చింది?
భారత ప్రభుత్వం సొంతంగా సైనికుల మరణాల సంఖ్యను, డేటాను తయారు చేసి ప్రకటించుకుంటోందని పాకిస్తాన్ ఆరోపించింది.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విషయంలో కాంగ్రెస్లో డైలమా ఎందుకు?
‘‘సుప్రీంకోర్టు వైఖరి కూడా హైకోర్టు తరహాలోనే ఉంటే అది ఆయనకు మరిన్ని సమస్యలు సృష్టించవచ్చు. దీనితో రాజకీయంగా కూడా ఆయన బలహీనపడే అవకాశం ఉంది’’
వీడియో, భూమికి దగ్గరగా వచ్చిన ఈ బుల్లి జాబిల్లి కథేంటి?, వ్యవధి 2,57
భూమికి ఎంతమంది చంద్రుళ్లు ఉన్నారు? అంటే.. ఉన్నది ఒక్క చందమామే కదా! అంటారా. అయితే, ఇప్పుడు భూమికి రెండో చంద్రుడు రానున్నాడు. అవును మీరు విన్నది నిజమే..
జగ్గయ్యపేట: మనిషి మాంసం తినే అరుదైన బ్యాక్టీరియా, బాలుడు కాలు కోల్పోవడానికి అదే కారణమా?
మనిషి మాంసాన్ని తినే బ్యాక్టిరియా ఈ పట్టణానికి చెందిన 12 ఏళ్ల ఓ బాలుడి జీవితాన్ని ఛిద్రం చేసింది. ఎటువంటి గాయాలు లేకుండానే బాలుడి శరీరంలోకి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ప్రవేశించడంపై వైద్యులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్లో
జాతీయం
ఫీచర్లు
మంత్రసాని పశ్చాత్తాపం: అప్పుడు పసికందుల ఉసురు తీశారు, ఇప్పుడు ఊపిరి పోస్తున్నారు
గ్రామీణ భారతంలో అనేకమంది నవజాత ఆడశిశువులను చంపేసిన కొందరు మంత్రసానులు ఆ పనిని ఎందుకు మానేశారు, ఆ దురాచారాన్ని ఎలా అడ్డుకున్నారు?
మఖానాను ఎలా పండిస్తారు? ఇది ఎలా ‘సూపర్ఫుడ్’ అయింది?
ఈ గింజలను మఖానా లేదా ఫాక్స్ నట్స్ అని పిలుస్తారు. వీటిలో చాలా పోషకాలు ఉంటాయి. విటమిన్ బి, ప్రొటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. కొందరు వీటిని ‘సూపర్ ఫుడ్’గా పేర్కొంటారు.
బంగారం: భారత్ సహా పలుదేశాలు భారీగా కొనుగోళ్లు చేస్తున్నాయి, ఏంటి కథ...
ప్రపంచవ్యాప్తంగా ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీనివల్ల ఏదైనా అలజడి జరిగితే కరెన్సీ విలువ పడిపోయి బంగారం ధర పెరుగుతుంది.
తుర్కియేకు పర్యటకుల రాక ఎందుకు తగ్గింది, ఆ దేశంలో ఏం జరుగుతోంది?
తుర్కియేలో ద్రవ్యోల్బణంపై అదుపు లేకుండా పోయింది.దీంతో స్థానికులు కూడా దేశంలోని ఇతర ప్రాంతాలను సందర్శించడం లేదు.
రైట్ టు డిస్కనెక్ట్: ఆఫీస్ అయ్యాక బాస్ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయనక్కర్లేదని చెప్పే ఈ రూల్ ఏంటి?
"సిబ్బందికి తగినంత విశ్రాంతి, వర్క్-లైఫ్ బ్యాలన్స్ అవసరం. అప్పుడు వాళ్లు సిక్ లీవులు తీసుకునే అవకాశం తగ్గుతుంది. అలాగే వాళ్లు కంపెనీ మారడానికి కూడా ఆసక్తి చూపరు."
అంతర్జాతీయం
ఆరోగ్యం
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.